వార్తలకు తిరిగి వెళ్లండి

తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ వర్షాలతో జలాశయంలోకి 74,217 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 24 గేట్లు ఎత్తి 71,457 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పలు వాగులు పొంగిపొర్లడంతో అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కున్నపల్లి, రామచంద్రపురం మధ్య వాగు ఉద్ధృతితో రెండు రోజులుగా రాకపోకలు స్తంభించాయి.
Comments
Loading comments...
