వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రం నుండి లింగన్నపేట వెళ్లే రహదారిలో తాత్కాలికం మట్టి రోడ్డు వరద ఉధృతి కారణంగా గండి కొట్టారు.
ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడం వలన సదరు కాంట్రాక్టర్ గండిని పూడ్చి యధావిధిగా వాహనాలు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

