వార్తలకు తిరిగి వెళ్లండి
కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో శనివారం తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్ ఎక్కారు. దీంతో కంబదూరు - కళ్యాణ దుర్గం ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. గత కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అధికారులు స్పందించి తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

