వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రైస్మిల్లుల తనిఖీల్లో అక్రమాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ మిల్లులో రూ.1.23 కోట్ల విలువైన 442 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వల్లో తేడాలు గుర్తించగా, అధికారులు కేసు నమోదు చేశారు.
పర్యవేక్షణలో నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే మిల్లులను ఏళ్లుగా పర్యవేక్షిస్తున్న సిబ్బందిని మార్చి, సీఎంఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
