వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా మగ్ధూంపూర్ పాఠశాలలో హాజరు పెంచేందుకు ఉపాధ్యాయుడు ముస్లీ రాజయ్య వినూత్నంగా సెల్ఫ్ అటెండెన్స్ బోర్డు ఏర్పాటు చేశారు. విద్యార్థులు బడికి రాగానే అగ్గిపెట్టె తెరిచి తమ ఫొటో కనిపించేలా ఉంచి హాజరు వేసుకుంటున్నారు.
ఈ విధానంతో విద్యార్థులు రోజూ పాఠశాలకు వస్తుండటంతో ప్రయోగం సత్ఫలితాలిస్తోంది. దీంతో మిగతా తరగతులకూ సెల్ఫ్ అటెండెన్స్ బోర్డులు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...
