వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి తరుణ్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. తరగతిలో అవమానించడమే కారణమంటూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ చర్యలు కోరారు.
434 మార్కులు సాధించిన తరుణ్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధ్యాపకురాలిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
