వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్సీ విద్యార్థి కాశీనాథ్ జల్సాల కోసం పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
అతని వద్ద నుండి నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసిన వ్యాపారితో పాటు నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

