వార్తలకు తిరిగి వెళ్లండి
మ్యాన్హోల్స్ క్లీనింగ్లో రోబోలు

హైదరాబాద్ నగరంలో మురుగు కాల్వలు, మ్యాన్హోల్స్ శుభ్రం చేయడానికి సరికొత్త మానవరహిత సీవర్ రోబోలు రంగంలోకి దిగుతున్నాయి. నగరానికి చెందిన 'ది బాట్ ఫ్యాక్టరీ' సంస్థ ఏఐ, జీఐఎస్ సాంకేతికతలతో 'ప్రాజెక్ట్ శుద్ద్' పేరిట ఈ ఇంటెలిజెంట్ ప్లాట్ఫామ్ను రూపొందించింది.
ఈ వినూత్న రోబోలను ఈ నెల 11న టీ-వర్క్స్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
Comments
Loading comments...