వార్తలకు తిరిగి వెళ్లండి
భూ తగాదాల నేపథ్యంలో అన్న పత్తి పంట ధ్వంసం

భూమి పంచాయితీ నేపథ్యంలో అన్న సాగు చేసిన ఎకరం పత్తి పంటను తమ్ముడు ట్రాక్టర్తో దున్నేశాడు. ఈ ఘటనలో సేవ్య నాయక్ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.
వ్యవసాయమే జీవనాధారమైన బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడు గతంలోనూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...