వార్తలకు తిరిగి వెళ్లండి

సెబీ ప్రతిపాదనల నేపథ్యంలో ఎంసీఎక్స్ షేరు బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో 2.37% లాభపడి రూ.2,965కు చేరింది. కమోడిటీ డెరివేటివ్స్లో ఎఫ్పీఐల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సెబీ ప్రతిపాదనలు చేసింది.
ఈ చర్య ఎంసీఎక్స్ ట్రేడింగ్ వాల్యూమ్కు ఊతమిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. జేపీ మోర్గాన్ ఎంసీఎక్స్పై రేటింగ్ను ‘ఓవర్వెయిట్’కు పెంచి, టార్గెట్ను రూ.3,500కు సవరించింది.
Comments
Loading comments...

