వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల వల్ల భారత స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. బుధవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.మరోవైపు డాలర్తో పోల్చితే రూపాయి విలువ మరింత బలహీనపడి 95.74 కు చేరింది. మార్కెట్లో సీజీ పవర్, స్విగ్గీ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ వంటి కీలక షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.
Comments
Loading comments...

