Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 24,300 ఎగువన నిఫ్టీ

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 4:28 PM అల్ ఇండియా మార్కెట్
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 24,300 ఎగువన నిఫ్టీ - Udayam Digital
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన మదుపరుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 273 పాయింట్లు పెరిగి 77,928 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 24,317 వద్ద ముగిసింది. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు మార్కెట్కు అండగా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఐచర్ మోటార్స్ షేర్లు ప్రధాన లాభపడ్డాయి.

Comments

G
Loading comments...