Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 19, 2026 6:29 PM గుంటూరుGeneral
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం - Udayam
పెదనందిపాడు మండలం సాయి మందిర్ అన్నపూర్ణ కళ్యాణ మండపంలో శనివారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు షేక్ ఖాసింపీరా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పరిశీలకుడు షేక్ గులాం రసూల్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోటా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయాలని నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ సూచించారు.

Comments

G
Loading comments...