వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.వేల కోట్ల లూటీ? ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది
జయ ప్రకాష్ Jun 23, 2026 6:39 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భారీ ఎత్తున అవినీతి, లూటీ జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కుంభకోణానికి ముఖ్యమంత్రే సూత్రధారి అని ఆయన విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, నిజాలు ప్రజల ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...