వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భారీ ఎత్తున అవినీతి, లూటీ జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కుంభకోణానికి ముఖ్యమంత్రే సూత్రధారి అని ఆయన విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, నిజాలు ప్రజల ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

