Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు శాసనసభలో రాజకీయ రచ్చ

ధీరజ్ రెడ్డి Jun 23, 2026 7:04 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
తమిళనాడు శాసనసభలో రాజకీయ రచ్చ - Udayam Digital
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ అధికార, ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎంకే, ఏఐఏడీఎంకే లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్దఎత్తున నినాదాలు చేశారు. సీఎం ప్రసంగానికి నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Comments

G
Loading comments...