వార్తలకు తిరిగి వెళ్లండి
బాస్ స్కామ్: ఉద్యోగులే టార్గెట్
కృష్ణ మూర్తి Jun 23, 2026 6:51 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

సీఈఓల పేర్లతో వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ పౌరులను హెచ్చరించింది. కంపెనీ బాస్లుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు ఉద్యోగులను మోసగిస్తున్నట్టు గుర్తించింది.
ఆర్థిక బదిలీలు చేయించుకోబోతున్న ఈ కొత్త "బాస్ స్కామ్" నెట్వర్క్పై నిఘా పెంచారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే అత్యవసర ఈమెయిల్స్, మెసేజ్లను ధృవీకరించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...