వార్తలకు తిరిగి వెళ్లండి
మదురై కొండలపై దీపోత్సవం: సుప్రీంకోర్టుకు చేరిన వివాదం
వివేక్ గౌడ్ Jun 23, 2026 6:56 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవ నిర్వహణకు మద్రాస్ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సంప్రదాయ దీపారాధన అనుమతిపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వనుందోననే ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...