వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి మహా రథోత్సవం

అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం గోవింద నామస్మరణల మధ్య వేలాది మంది భక్తులు పవిత్ర రథాన్ని లాగారు.
రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఈ రథోత్సవంలో ఆలయ అధికారులు, పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...