వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంతో రిటైరైన వారికి మళ్లీ అవకాశం ఇస్తూ, మొత్తం 15 వేల మంది అర్హులైన ఉద్యోగులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు.
Comments
Loading comments...