Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 02, 2026 5:21 PM అమరావతిGeneral
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ - Udayam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంతో రిటైరైన వారికి మళ్లీ అవకాశం ఇస్తూ, మొత్తం 15 వేల మంది అర్హులైన ఉద్యోగులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...