వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మెదక్ జిల్లాలో భూముల ఎన్వోసీల జారీపై రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల స్వరూపం మారిందన్న ఆరోపణల నేపథ్యంలో సెట్ ఏర్పాటు చేశారు.
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో గత పదేళ్ల ఎన్వోసీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా జారీ చేశారా లేదా అనే అంశంపై పరిశీలన చేపట్టారు. ధరణి లావాదేవీల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...
