Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఇంటర్న్‌షిప్

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 24, 2026 4:01 PM హైదరాబాద్General
ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఇంటర్న్‌షిప్ - Udayam
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్య లేని ఇంజనీరింగ్ కళాశాలల అనుమతులు రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 65 ఐటీఐలను టాటా టెక్నాలజీస్ సహకారంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ నైపుణ్య శిక్షణ విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...