వార్తలకు తిరిగి వెళ్లండి

వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.
ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని నగరవాసులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

