వార్తలకు తిరిగి వెళ్లండి

స్పేస్ఎక్స్ త్వరలో చేపట్టనున్న భారీ ఐపీఓతో సుమారు 4,400 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు మిలియనీర్లుగా మారనున్నారు. కంపెనీ కేటాయించిన షేర్ల విలువ పెరగడంతో వారిలో 400 మందికిపైగా వంద మిలియన్ డాలర్లకు పైగా లాభం చేకూరనుంది. ఇది కార్పొరేట్ చరిత్రలోనే అరుదైన పరిణామం.
ఈ ఐపీఓతో ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనీర్గా ఎదిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

