Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్ లో సిమెంట్ ధరలు పెరిగాయ్

Follow Udayam on Google
Sai Aug 26, 2026 10:59 AM జాతీయంవాణిజ్యం
సౌత్ లో సిమెంట్ ధరలు పెరిగాయ్ - Udayam
దక్షిణ భారతంలో సిమెంట్ ధరలు ఆగస్టులో 50 కిలోల బస్తాకు రూ.10 పెరిగాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఈ పెంపు నమోదైంది. ఏపీ, తెలంగాణలో ధరలు మారలేదు. ఇన్‌పుట్ ఖర్చులు, ముఖ్యంగా ప్యాకేజింగ్, రవాణా వ్యయాలు పెరగడంతో ధరలు పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఖర్చుల ప్రభావాన్ని పూర్తిగా భర్తీ చేసేందుకు బస్తాకు రూ.35-40 వరకు మొత్తం పెంపు అవసరమని అంచనా.

Comments

G
Loading comments...