Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హై-టెక్‌ సంస్థలకు BIS మినహాయింపు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 10:01 AM జాతీయంవాణిజ్యం
హై-టెక్‌ సంస్థలకు BIS మినహాయింపు - Udayam
భారత్‌లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే హై-టెక్‌ సంస్థలకు బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ నుంచి మినహాయింపు ఇచ్చే నియమావళిని ప్రభుత్వం రూపొందిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. జపాన్‌ సెమీకండక్టర్‌ సంస్థల ఆందోళనల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. కంపెనీ, ప్రాజెక్ట్‌ లేదా ఉత్పత్తి అవసరాల ఆధారంగా మినహాయింపులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించనున్నారు.

Comments

G
Loading comments...