Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రిని కాల్చి చంపిన కొడుకు

ధీరజ్ రెడ్డి Jul 16, 2026 4:19 PM అల్ ఇండియా 12 viewsabout 2 hours ago
తండ్రిని కాల్చి చంపిన కొడుకు - Udayam Digital
యూపీలోని ఘజియాబాద్‌లో రూ.150 కోట్ల ఆస్తులున్న రైతు హరిఓమ్ చౌదరిని అతని పెద్ద కుమారుడు నిఖిల్ పిస్టల్‌తో కాల్చి దారుణంగా హత్య చేశాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఆస్తి గొడవల కారణంగా ఈ ఘోరం జరిగింది. తండ్రి ముఖం, ఛాతిపై ఆరు తూటాలు దూసుకెళ్లడంతో హరిఓమ్ అక్కడికక్కడే మరణించాడు. పరారీలో ఉన్న నిందితుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...