Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీ ఆటో రంగానికి కొత్త సవాల్

కృష్ణ మూర్తి Jul 16, 2026 5:03 PM అల్ ఇండియా 14 viewsabout 2 hours ago
దేశీ ఆటో రంగానికి కొత్త సవాల్ - Udayam Digital
భారత్‌లో ఇంధన వినియోగం, కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2027 కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (CAFE-III) నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది. 2027 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న ఈ రూల్స్ ప్రకారం కార్ల కంపెనీలు అధిక ఇంధన సామర్థ్యం గల మోడళ్లను తేవాల్సి ఉంటుంది. నిర్దేశిత సగటు మైలేజ్ లక్ష్యాలను అందుకోలేకపోతే అదనపు క్రెడిట్లను కొనుగోలు చేయాల్సి రావడం సంస్థలకు పెను భారంగా మారనుంది.

Comments

G
Loading comments...