వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్గా ‘చలో సంసద్’

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామాను డిమాండ్ చేస్తూ జూలై 20న నిర్వహించ తలపెట్టిన ‘చలో సంసద్’ ఆందోళనకు దేశవ్యాప్తంగా విపక్షాల భారీ మద్దతు లభించింది.
దేశంలో యువత గళం అత్యంత విలువైనదని నిరూపించేందుకే తాము కూడా ఈ పార్లమెంట్ ముట్టడి నిరసన పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమవుతున్నట్లు ఎన్సీపీ నేత అనీష్ గవాండే తెలిపారు.
Comments
Loading comments...