వార్తలకు తిరిగి వెళ్లండి
పూరీ రథయాత్రలో తొక్కిసలాట

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్రలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో కటక్కు చెందిన అనిల్ దాస్ అనే భక్తుడు మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు.
రథాన్ని లాగే క్రమంలో జరిగిన ఈ దుర్ఘటనతో పండుగ వాతావరణంలో తీవ్ర విషాదం నిండింది. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...