వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు తీర్చాలి

ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సమస్యలపై సర్వే నిర్వహించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ విమర్శించారు.
పెండింగ్లో ఉన్న రూ.10,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...