వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో నీటి సరఫరా వ్యవస్థలో పారదర్శక బిల్లింగ్ విధానం అమలులో భాగంగా వాణిజ్య, బల్క్ నీటి కనెక్షన్లకు అత్యాధునిక ఆటోమేటిక్ రీడింగ్ మీటర్ల ఏర్పాటు కోసం రూ.31.70 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ముందస్తు అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...
