వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంటింటికీ కరెంట్ స్మార్ట్ మీటర్లు

తెలంగాణలో వ్యవసాయేతర గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల ఇళ్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఆర్డీఎస్ఎస్ పథకం కింద ఈ ప్రాజెక్టును వేగంగా చేపట్టనున్నారు.
దీనికోసం రూ.25,096 కోట్లతో నివేదికను కేంద్రానికి పంపారు. దీనివల్ల కరెంట్ చోరీల నివారణతో పాటు వినియోగంలో క్రమశిక్షణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...