వార్తలకు తిరిగి వెళ్లండి
పుష్కరాలకు సిద్ధమవుతున్న గోదావరి

గోదావరి పుష్కరాల కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీ స్నాన ఘట్టాలు, బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని సూచించారు. ఈ పర్యటనలో ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...