వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంటర్, డిగ్రీ అర్హతతో 'ఎథికల్ హ్యాకింగ్' శిక్షణ

నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఎథికల్ హ్యాకింగ్ ఆన్లైన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని స్పష్టం చేశారు.
ఐదు నుండి పది నెలల పాటు సాగే ఈ ఉపాధి ఆధారిత శిక్షణ పూర్తి చేసిన వారికి ఐటీ రంగంలో వంద శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఆసక్తి గలవారు వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...