Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కేటింగ్‌తో కావడి యాత్ర

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 10, 2026 6:49 AM ఆల్ ఇండియా జాతీయ
స్కేటింగ్‌తో కావడి యాత్ర - Udayam Digital
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు యుగ్‌(12), నందిని(10) స్కేటింగ్‌ చేస్తూ హరిద్వార్‌ నుంచి గాజియాబాద్‌కు కావడి యాత్ర చేపట్టారు. హర్‌ కీ పౌఢీ నుంచి గంగాజలాలను తీసుకుని దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. రూర్కీ, ముజఫర్‌నగర్‌, మేరఠ్‌ మీదుగా ఈ నెల 11న గాజియాబాద్‌ చేరుకోనున్నారు. గంగాజలాలతో శివుడికి అభిషేకం చేయడంతో వీరి యాత్ర పూర్తికానుంది.

Comments

G
Loading comments...