వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల జిల్లాకు రూ.4,029 కోట్ల రుణ ప్రణాళిక

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బ్యాంకులు రూ.4,029 కోట్ల వార్షిక రుణ పంపిణీ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఉపాధి కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. రుణాలు పొందే విషయంలో బ్యాంకులు చొరవ చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...