Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈఓ సగిలి షణ్మోహన్‌ ను స్వాగతం పలికిన కలెక్టర్

Follow Udayam on Google
Mohammad Sep 19, 2026 6:32 PM అనంతపురంGeneral
సీఈఓ సగిలి షణ్మోహన్‌ ను స్వాగతం పలికిన కలెక్టర్ - Udayam
అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏపీఈడీబీ సీఈఓ సగిలి షణ్మోహన్‌ను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు కలెక్టర్ పూల మొక్క అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతపురంలో అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారు చర్చించారు

Comments

G
Loading comments...