వార్తలకు తిరిగి వెళ్లండి
మోహినీ అవతారంలో శ్రీహరి లీలలు

సురాసురులు ఎన్నో అవరోధాలను అధిగమించి అమృతాన్ని సాధించారు. అయితే, అసురులు ఆ అమృత కలశాన్ని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడంతో, శ్రీమహావిష్ణువు లోకకల్యాణం కోసం మోహినీ అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది.
మోహినీ రూపానికి ముగ్ధులైన అసురులు అమృతాన్ని పంచే బాధ్యతను ఆమెకే అప్పగించారు. ఆమె ఎలా పంచినా తాము అడ్డుపడబోమని రాక్షసులు ఒప్పందం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...