వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగాల్లో పడవ మునిగి 9 మంది మృతి
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ పరిధిలో మత్స్యకారుల పడవ మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రతికూల వాతావరణం, అలల ఉధృతి కారణంగా 15 మందితో వెళ్తున్న బోటు బక్కాలి కోస్ట్ వద్ద మునిగిపోయింది.
గాలింపు చర్యల్లో 9 మంది మృతదేహాలు లభ్యం కాగా, గల్లంతైన మరో ఆరుగురి కోసం రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి.
Comments
Loading comments...