వార్తలకు తిరిగి వెళ్లండి
కాళేశ్వరం బ్యారేజీల పరీక్షలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, నిర్మాణ నాణ్యతపై సాంకేతిక పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. కాంక్రీటు నాణ్యతకు సంబంధించిన అన్ని పరీక్షలు ముగిశాయి.
ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారంలో అల్ట్రాసోనిక్ పరీక్షలు చివరి దశలో కొనసాగుతున్నాయి. నిపుణుల తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
Comments
Loading comments...