వార్తలకు తిరిగి వెళ్లండి
ఒత్తిడిని పక్కనపెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం

2026 కామన్వెల్త్ క్రీడల సన్నాహకాలపై భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను స్పందించారు. కొత్తగా బరిలోకి దిగుతున్న ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటారని, అందరూ ప్రశాంతంగా ఆడాలని జట్టుకు చెబుతున్నానన్నారు.
48 కేజీల విభాగానికి బరువును నియంత్రించడంతో పాటు ఆసియా క్రీడలకు సిద్ధమవడం సవాల్గా ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...