Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌కు షాక్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 8:35 PM క్రీడలుక్రీడలు
ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌కు షాక్‌ - Udayam
పురుషుల హాకీ ప్రపంచకప్‌-2026లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం ఆమ్‌స్టల్‌వీన్‌లో జరిగిన పూల్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా 2-4 తేడాతో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1తో విజయం సాధించిన భారత్‌, రెండో మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్‌ను నిలువరించలేకపోయింది.

Comments

G
Loading comments...