Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆర్చరీ సిరీస్‌ ఫైనల్‌కు భారత్

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:43 AM జాతీయంక్రీడలు
పారా ఆర్చరీ సిరీస్‌ ఫైనల్‌కు భారత్ - Udayam
ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత స్టార్‌ ఆర్చర్‌ శీతల్‌ దేవి ఫైనల్‌ చేరింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత సెమీఫైనల్లో సరితపై 145-143తో గెలిచింది. స్వర్ణం కోసం ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సీడన్‌తో శీతల్‌ తలపడనుంది. భారత్‌కు పలు విభాగాల్లో పతకాలు ఖాయమయ్యాయని సమాచారం ఉంది.

Comments

G
Loading comments...