వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ సుమారు 800 పాయింట్లు, నిఫ్టీ 193 పాయింట్ల వరకు ఎగిశాయి.
బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. అయితే మీడియా, ఫార్మా, హెల్త్కేర్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. మార్కెట్ ధోరణిపై విశ్లేషకులు ఆశావహంగా ఉన్నారు.
Comments
Loading comments...
