వార్తలకు తిరిగి వెళ్లండి

మదుపర్ల ప్రయోజనాల కోసం సెబీ సరికొత్త ‘ఆటోప్లెడ్జ్’ విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం క్లయింట్లు డబ్బులు చెల్లించని సెక్యూరిటీలు నేరుగా వారి డీమ్యాట్ ఖాతాల్లోకే క్రెడిట్ అయి, ఆటోమేటిక్గా తనఖా అవుతాయి.
ఐదు రోజుల్లోగా బకాయిలు చెల్లించకుంటే ట్రేడింగ్ సభ్యులు ఆ షేర్లను విక్రయించవచ్చు. ఈ ప్రక్రియతో మార్కెట్లో మరింత పారదర్శకత పెరుగుతుందని సెబీ పేర్కొంది.
Comments
Loading comments...

