Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 1 నుంచి షేర్ల బైబ్యాక్‌కు సెబీ అనుమతి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 08, 2026 10:42 AM జాతీయంమార్కెట్
ఆగస్టు 1 నుంచి షేర్ల బైబ్యాక్‌కు సెబీ అనుమతి - Udayam
స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కంపెనీలు తమ షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసేందుకు ఆగస్టు 1 నుంచి అనుమతినిస్తూ సెబీ నిబంధనలు నోటిఫై చేసింది. గతంలో ఉన్న 6 నెలల గడువును 66 పనిదినాలకు కుదించారు. అలాగే, మర్చంట్ బ్యాంకర్ నియామకాన్ని ఐచ్ఛికం చేస్తూ కంపెనీల వ్యయాన్ని తగ్గించింది

Comments

G
Loading comments...