వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ: మోస్తరు లిస్టింగ్.. కోటీశ్వరులైన ఉద్యోగులు

ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ స్టాక్ మార్కెట్లో నిరాశజనకంగా లిస్టయింది. రూ.574 ఇష్యూ ధరతో పోలిస్తే ఎన్ఎస్ఈలో కేవలం 6 శాతం ప్రీమియంతో రూ.613 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
ఈ ఐపీఓ ద్వారా ఈసోప్స్ (ESOPs) పొందిన 13 మంది సీనియర్ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారారు. ముఖ్యంగా డిప్యూటీ ఎండీ దేవేందర్ పాల్ సింగ్ వాటా విలువ రూ.121 కోట్లకు చేరింది.
Comments
Loading comments...