వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ముంబైలో మే 30న జరిగిన క్రిక్ఇన్ఫో అవార్డ్స్ వేడుకకు సచిన్ టెండూల్కర్.. తన భార్య అంజలి, కూతురు సారా, కొత్త కోడలు సానియాతో కలిసి హాజరయ్యారు. అక్కడ కుమారుడు అర్జున్ లేకపోయినా, సానియా ఇబ్బంది పడకుండా ఆమె పక్కనే నిలబడి సచిన్ ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన 16 సెకన్ల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సచిన్ వినయాన్ని, ఆయన కుటుంబ విలువలను నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

