వార్తలకు తిరిగి వెళ్లండి
వయనాడ్లో కొండచరియల విలయం

Photo Gallery
కేరళలోని వయనాడ్లో భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగం నిర్మాణ స్థలం, మీనాక్షి వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
శిథిలాల కింద చిక్కుకున్న కొందరు కార్మికులను సహాయక సిబ్బంది రక్షించారు. మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తుండటంతో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Comments
Loading comments...