వార్తలకు తిరిగి వెళ్లండి
తీర్పును సమర్థించిన హైకోర్టు

Photo Gallery
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. బాధితులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2008లో జరిగిన ఈ పేలుళ్లలో 56 మంది మరణించారు. జైలు నుండి తప్పించుకునేందుకు నిందితులు చేసిన సొరంగం కుట్రను కూడా పోలీసులు భగ్నం చేశారు.
Comments
Loading comments...